చిత్తూరు: 18 మందికి భారీ జరిమానా

66చూసినవారు
చిత్తూరు: 18 మందికి భారీ జరిమానా
చిత్తూరు నగరంలో వాహనాల తనిఖీల్లో భాగంగా పట్టుబడ్డ 18 మందికి భారీ జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సీఐ నిత్యబాబు మంగళవారం తెలిపారు. ఒక్కొక్కరికి రూ. 10 వేలు చొప్పున రూ. 1. 80 లక్షలు జరిమానాను జడ్జ్ ఉమాదేవి విధించినట్లు తెలిపారు. మొదటిసారి పట్టుబడితే రూ. 10 వేలు జరిమానా, 6 నెలలు జైలు శిక్ష, రెండోసారి పట్టుబడితే రూ. 15 వేలు జరిమానా, 3 ఏళ్ల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్