అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు: సీఐ

66చూసినవారు
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ లక్ష్మీనారాయణ శుక్రవారం హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ, మండలంలో ఎవరైనా నాటు సారా కాచిన, విక్రయించినా, గంజాయి సరఫరా చేసిన కేసులు నమోదు చేస్తామన్నారు. ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్