నిరాశ్రయులకు భోజనం పంపిణీ

55చూసినవారు
నిరాశ్రయులకు భోజనం పంపిణీ
బండి. కమలాకర్ రెడ్డి తృతీయ వర్ధంతి సందర్భంగా వారి బార్య బండి శిల్ప దాతృత్వంతో గూడూరు పట్టణం గమల్లపాలెంలోని మై ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేప్మా, మునిసిపాలిటీ నిర్వహిస్తున్న నిరాశ్రయుల వసతి గృహంలోని నిరాశ్రయులకు బుధవారం మద్యాహ్నం భోజనం, పండ్లు అందించారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు బండి సరస్వతమ్మ, వాకాటి లక్ష్మీ, వాకాటి ఇందిరమ్మ, వసతి గృహ సిబ్బంది రాహుల్, కలీమ్, రమేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్