సీఎం చంద్రబాబు ఆకారంలో దర్శనమిచ్చిన గణనాథుడు

72చూసినవారు
కుప్పంలోని 13వ వార్డులో బి ఏం. ఎఫ్. సి కళాశాల ప్రాంగణంలో వినాయక చవితి సందర్భంగా సీఎం చంద్రబాబు ఆకారంలో సైకిల్ పై వినాయకస్వామి ప్రతిమను వార్డు టీడీపీ యూత్ అధ్యక్షుడు విఘ్నేష్, నవీన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్వామివారిని వివిధ పుష్పాలతో అలంకరించి, ప్రత్యేకపూజలు నిర్వహించారు. స్వామివారిని యూనిట్ ఇంఛార్జీ సత్యేంద్రశేఖర్, 11వ వార్డు కౌన్సిలర్ కస్తూరి వేలు, బిరుదనపల్లి సర్పంచ్ సంతోష్, దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్