కుప్పం: విద్యార్థులతో భోజనం చేసిన ఎమ్మెల్సీ

63చూసినవారు
కుప్పం ఎం. ఎఫ్. సి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసి వైస్ ఛైర్మన్ మునిరత్నం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. అనంతరం వారు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన మధ్యాహ్న భోజనం అందించడమే పథకం లక్ష్యమని వారు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు విద్యార్థులకు సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్