నగిరి: భక్తి, శ్రద్ధలతో కళ్యాణ వెంకటేశ్వర స్వామి రథోత్సవం

63చూసినవారు
నగిరి నియోజకవర్గం, పుత్తూరు మండలంలోని నారాయణ వనంలో ఉన్నటువంటి శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామి వారు రథంపై ఆదివారం ఉదయం మాడ వీధులలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

సంబంధిత పోస్ట్