పుత్తూరు: కిశోర వికాసంపై శిక్షణ కార్యక్రమం

81చూసినవారు
పుత్తూరు: కిశోర వికాసంపై శిక్షణ కార్యక్రమం
నగరి నియోజకవర్గం పుత్తూరు అర్బన్ పరిధిలో శనివారం స్కూలు టీచర్లు, జూనియర్ కాలేజీ లెక్చరర్లు, వార్డు వెల్ఫేర్ అసిస్టెంట్లు, అంగన్వాడీ టీచర్లకు కిశోర వికాసంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ మంజునాథ గౌడ్ వచ్చారు. ఆయన మాట్లాడుతూ కిశోర వికాసం పై అవగాహన ప్రస్తుతం పిల్లలకి చాలా అవసరం అన్నారు. కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్