పూతలపట్టు: స్వామివారి సేవలో హైకోర్టు జడ్జి

53చూసినవారు
పూతలపట్టు: స్వామివారి సేవలో హైకోర్టు జడ్జి
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని శుక్రవారం కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ హేమలేఖ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచల కిశోర్, ఏఈఓ రవీంద్రబాబు, అర్చకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్