పుంగనూరు: పూజలు అందుకున్న సుగుటూరు గంగమ్మ

58చూసినవారు
పుంగనూరు పట్టణం 22వ వార్డు బెస్త వీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయాన్నే అమ్మవారి శిలా విగ్రహానికి ఫల పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి అలంకరించారు. ఆ ప్రాంతవాసులు, గంగమ్మను దర్శించుకున్నారు. మహిళలు భక్తి శ్రద్ధలతో ఆలయంలో దీపాలను వెలిగించి అమ్మవారికి సమర్పించారు.

సంబంధిత పోస్ట్