రాగిగుంట వద్ద గ్రామస్తుల నిరసన.. ఉద్రిక్తత

66చూసినవారు
కేవీబీ. పురం మండలంలోని రాగిగుంట వద్ద గ్రామస్తులు రోడ్డు మీద ధర్నా కార్యక్రమం చేపట్టారు. వినాయక చవితి సందర్భంగా రాగిగుంట, పెరిందేశం హరిజనవాడ గ్రామాల మధ్య గొడవ జరగగా స్థానిక ఏఎస్ఐ ఒక వర్గానికి సపోర్ట్ చేశారని చెప్పారు. దీంతో ఏఎస్ఐ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. భారీ భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్