దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో దేవస్థాన ఆలయంలో శనీశ్వర స్వామికి శనివారం అభిషేకాలు నిర్వహించారు. ముందుగా కలస్థాపన గణపతి పూజ పుణ్యవచనము కలశానికి పుష్పాలతో పూజలు చేసి. స్వామికి పాలు, పెరుగు, నువ్వుల నూనెతో అభిషేకం చేశారు. విశేషంగా భక్తులు శనీశ్వర స్వామి అభిషేకంలో పాల్గొన్నారు.