విషాదం.. రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలు మృతి

82చూసినవారు
విషాదం.. రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలు మృతి
TG: నిజామాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నవీపేట్ శివారులో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఫకీరాబాద్‌కు చెందిన మగ్గిడి లక్ష్మణ్, రాజమణి దంపతులు మృతిచెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్