టోల్ గేట్ వద్ద ట్రక్కు బీభత్సం.. డ్రైవర్ మృతి (వీడియో)

68చూసినవారు
కర్ణాటకలోని విజయనగర జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హోస్పేట్ సమీపంలోని తిమ్లపుర టోల్ బూత్‌ను అతివేగంగా వచ్చిన ట్రక్కు బుధవారం సాయంత్రం ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మరణించగా, మరొకరు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్