వారణాసిలో ఏపీకి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్య చేసుకున్నారు. ఏలూరులోని ఉంగుటూరు మండలం నారాయణపురం చెందిన అన్నదమ్ములు వారణాసిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఏప్రిల్ నెలలో ఇంటి నుంచి వెళ్లిపోయిన అన్నదమ్ములు లక్ష్మీనారాయణ (34), వినోద్ (32) వారణాసిలో ఆత్మహత్య చేసుకున్నారు. వారణాసిలో ఆంధ్ర ఆశ్రమంలో అద్దెకు తీసుకున్న గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.