రెండు లారీలు ఢీ.. ఇద్దరు మృతి

59చూసినవారు
రెండు లారీలు ఢీ.. ఇద్దరు మృతి
AP: తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మేర్లపాక సమీపంలో రేణిగుండ– నాయుడుపేట ప్రధాన రహదారిపై రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. సమాచారం అందుకున్న ఏర్పేడు పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఈ ప్రమాదంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్