సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

52చూసినవారు
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, టైఫాయిడ్ వైరల్ జ్వరాల బారిన పడకుండా జాగర్తలు తీసుకోవాలని నాయుడువలస పాఠశాల ఇంఛార్చ్ ప్రధానోపాధ్యాయులు జె. సి రాజు అన్నారు. శుక్రవారం పాఠశాలలో సీసనల్ వ్యాధులు తీసుకోవలసిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమలు ద్వారా వ్యాపించే వ్యాధులు, జ్వరాలు మలేరియా, డెంగ్యూ, ప్రమాదకరమైనవని, కొన్నిసార్లు మరణానికి దారితీస్తాయన్నారు.

సంబంధిత పోస్ట్