విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో శివడవలస గ్రామంలో ఉన్న రైతు సేవా కేంద్రం లో బుధవారం దొంగలు కంప్యూటర్, ప్రింటర్ చోరీకి గురైనట్లు ఏడి మజ్జి శ్యామ్ సుందర్ గురువారం తెలిపారు. ఈ చోరీపై పోలీసులుకు ఫిర్యాదు చేసారు. ఫిర్యాదు మేరకు బొబ్బిలి సబ్ ఇన్స్పెక్టర్ శివడవలస గ్రామ రైతు సేవా కేంద్రంకు వెళ్లి పరిశీలించారు.