రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కి బొబ్బిలి పట్టణానికి చెందిన రామ్మోహన్ అనే వ్యక్తి మెసేజ్ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్ళగా గత మూడు సంవత్సరాలుగా రేషన్ కార్డులో యాడింగ్ అవడంలేదని టెక్స్ట్ మెసేజ్ లొ పొందుపరిచారు. ఆయన భార్య అరుణ జ్యోతి అనే పేరును వాళ్ల అమ్మగారు కార్డులో పేరు తొలగించామని మరల తమ యొక్క కార్డులు యాడింగ్ కొరకు ప్రయత్నించిన సరే జరగటం లేదని అన్నారు.