పిల్లల సమ్మర్ క్లాసులు సోమవారంతో ముగి సాయి. గ్రంధాలయంలో సమ్మర్ క్యాంపునకు గుర్ల జిల్లా పరిషత్ పాఠశాల సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులు ప్రసాద్ ముఖ్య అతిధిగా హాజరయ్యా. పిల్లలకి డ్రాయింగ్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్బంగా గ్రంధాలయం సహాయార్థం ప్రసాదు ఒక సీలింగ్ ఫ్యాన్, ప్లాంక్స్, డ్రాయింగ్ పోటీ విజేతలకు బహుమతులు ఇస్తున్నట్లు ప్రకటించారు. గ్రంధాలయం మాస్టర్ రామారావు కు పాఠకులు ధన్యవాదములు తెలిపారు.