పాచిపెంట తహసిల్దార్ గా దూసి రవి బాధ్యతలు

77చూసినవారు
పాచిపెంట తహసిల్దార్ గా దూసి రవి బాధ్యతలు
పాచిపెంట మండల తహసీల్దార్ దూసి రవిని నియమిస్తూ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాలతో గురువారం పాచిపెంట తహసీల్దార్ గా రవి బాధ్యతలు తీసుకున్నారు. ముందుగా పాచిపెంట విచ్చేసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణిని తహసిల్దార్ రవి మర్యాదపూర్వకంగా కలిశారు.

సంబంధిత పోస్ట్