బొబ్బిలి: గ్రామాల్లో ఆధార్‌ శిబిరాలు

64చూసినవారు
బొబ్బిలి: గ్రామాల్లో ఆధార్‌ శిబిరాలు
ఆధార్‌ కార్డుల్లో తప్పుల సవరణలకు ప్రభుత్వం గ్రామాల్లో ఆధార్‌ శిబిరాలు ఏర్పాటు చేస్తోందని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ పి. రవికుమార్ సూచించారు. ఈ నెల 12 నుంచి 15 వరకు ఆధార్ నమోదు కేంద్రాలను బొబ్బిలి మండలంలో పలు గ్రామలలో ఏర్పాటు చేయనున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 12, 13న జగన్నాథపురం, దిబ్బగుడివలస, 14, 15న చింతాడ, చిత్రకోట, బొడ్డవలసలో ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్