బొబ్బిలి: జీలుగ కల్లుతో అనారోగ్య సమస్యలు

70చూసినవారు
బొబ్బిలి మున్సిపల్ పారిశుధ్య కార్మికులు జీలుగ కల్లు తాగి అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటున్నారని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పి. శంకరరావు అన్నారు. ఈమేరకు శుక్రవారం రాత్రి ఎక్సైజ్ సీఐ పి. చిన్నంనాయుడు ఆధ్వర్యంలో పట్టణం లో పాకీ వీధిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జీలుగ కల్లు ఎవరు అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్