బొబ్బిలి: బిగ్ స్క్రీన్ పై యువతకు పోలీసులు అవగాహన

83చూసినవారు
యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్సై జ్ఞాన ప్రసాద్ అన్నారు. జిల్లా ఎస్ పి ఆదేశాలు మేరకు, పట్టణ సీఐ సతీష్ కుమార్ పరివేక్షణలో బొబ్బిలి పట్టణం ఇందిరమ్మ కాలనీలో బుధవారం మాదక ద్రవ్యాలు అరికట్టెందుకు స్క్రీన్ పై యువతకు అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడానికి విద్యార్థులు సహకరించాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్ధాలకు బానిసై భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారన్నారు.

సంబంధిత పోస్ట్