బొబ్బిలి: నేడు పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

82చూసినవారు
బొబ్బిలి: నేడు పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
బొబ్బిలిలో నేడు (శుక్రవారం) విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఈఈ అనంతరావు తెలిపారు. 132/33 కేవి సబ్ స్టేషన్ మరమ్మతు పనులు కోసం గ్రోత్ సెంటర్, పిరిడి, బూర్జ, బొబ్బిలి, గొల్లపల్లి, జగన్నాథపురం, కలవరాయి, పెంట, బలిజిపేట, వంతరాం, పినపెంకి, నెమలాం సబ్ స్టేషన్ పరిధిలో గ్రామాలకు, కంపెనీలకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్