బొబ్బిలి: సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్‌: ఎమ్మెల్యే

66చూసినవారు
సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన తెలిపారు. శుక్రవారం బొబ్బిలిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రజదర్బార్‌ నిర్వహించారు. నియోజకవర్గంలో ఉన్న మండలాల ప్రజల నుంచి సమస్యలపై అర్జీలను స్వీకరించారు. రోడ్లు అభివృద్ధికి గతంలో మంజూరు అయిన నిధులు గురించి ఆర్ అండ్ బీ అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్