బొబ్బిలి: రేపే పింఛన్ పంపిణీ

63చూసినవారు
బొబ్బిలి: రేపే పింఛన్ పంపిణీ
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతీనెల 1వ తారీఖున ఎన్.టి.ఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారులకు అందిస్తుంది. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కావునా, ఒకరోజు ముందుగానే అనగా శనివారం పింఛను పంపిణీ చేయనున్నట్లు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన శుక్రవారం తెలిపారు. కావున ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని ఆయన కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్