బొండపల్లి మండలంలోని బిల్లలవలస రెవిన్యూ గ్రామంలో జరుగుతున్న రీ సర్వే పనులను బొండపల్లి తహసీల్దార్ రాజేశ్వరరావు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూమిపై ప్రతి కమతాన్ని స్పష్టమైన కొలతలతో నమోదు చేయాలని సరైన హక్కుదారులను జిటి రికార్డ్స్ లో నమోదు చేయాలని సూచనలు చేశారు.