మెరకముడిదాం: రాత్రికి రాత్రే పునర్నిర్మాణం విద్యుత్ స్థంబం

77చూసినవారు
మెరకముడిదాం: రాత్రికి రాత్రే పునర్నిర్మాణం విద్యుత్ స్థంబం
మెరకముడిదాం మండలం గర్భాం పంచముఖి ఆంజనేయ ఆలయం వద్ద గురువారం రాత్రి లారీ ఢీకొని విద్యుత్ స్థంబం విరిగింది. ఈ సమాచారంతో స్పందించిన విద్యుత్ అధికారులు, ఏపీఇపీడీసీఎల్ ఏఈ రమేష్, లైన్ మెన్ వెంకటనాయుడు తమ సిబ్బంది, కాంట్రాక్టర్ సుదీర్ సహకారంతో రాత్రి 12 గంటలకే స్థంబాన్ని పునర్నిర్మించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్