మెరకముడిదాం డిప్యూటీ ఎంపీడీవోగా చందక రామునాయుడు శనివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రభుత్వం ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు సత్వరమే అందేలా కృషి చేస్తానన్నారు. కార్యాలయ సిబ్బంది డిప్యూటీ ఎంపీడీవోను కలిసి అభినందనలు తెలిపారు. అనకాపల్లి జిల్లా అచ్యు తాపురం మండలం నుంచి బదిలీపై వచ్చారు.