గుర్ల మండలంలో పలు గ్రామాలలో మొక్కజొన్నకు మొదలు పురుగు భయం రావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పాలవలసనక్కల పేట ,నల్లచెరువు, గూడెం,పి ఆర్ పేట,కొత్తపేట,తదితరచోట్ల రైతుల పొలాలలో మొదలు రావడంతో మొక్కజొన్న పూర్తిగా విరిగిపోతుంది. దీంతో రైతులు మందులు కోసం రైతు భరోసా కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. దీనికోసం మందులు ఏర్పాటు చేయాలని రైతులకు కోరుతున్నారు.