బొండపల్లి మండలంలోని అంబటివలస గ్రామంలో ప్రభుత్వ పాఠశాల మరియు కళ్లాల ఆవరణలలో 11 అడుగుల కొండచిలువను స్ధానిక ప్రజలు హతమార్చారు. గతవారం రోజులు గా నాటు కోళ్ళను తీనేస్తు ఈ ప్రాంతంలోనే సంచరిస్తూ ఉండటాన్ని గమనించిన రైతులు రాత్రి 8 గంటల సమయంలో కొండచిలువను తెలివిగా పట్టుకున్నారు.