అంబటివలసలో 11 అడుగుల కొండచిలువ హతం

67చూసినవారు
అంబటివలసలో 11 అడుగుల కొండచిలువ హతం
బొండపల్లి మండలంలోని అంబటివలస గ్రామంలో ప్రభుత్వ పాఠశాల మరియు కళ్లాల ఆవరణలలో 11 అడుగుల కొండచిలువను స్ధానిక ప్రజలు హతమార్చారు. గతవారం రోజులు గా నాటు కోళ్ళను తీనేస్తు ఈ ప్రాంతంలోనే సంచరిస్తూ ఉండటాన్ని గమనించిన రైతులు రాత్రి 8 గంటల సమయంలో కొండచిలువను తెలివిగా పట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్