గజపతినగరం: దేవాలయాల్లో బీజేపీ పూజలు

52చూసినవారు
గజపతినగరం: దేవాలయాల్లో బీజేపీ పూజలు
దేవాలయాల్లో పూజలు నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆదేశాల మేరకు శనివారం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. త్రివిధ దళాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని కోరుతూ ఈ పూజలు నిర్వహించామని రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని, నియోజకవర్గ నాయకులు సరిది దుర్గాప్రసాద్ తెలిపారు. ఏడుకొండలు భాస్కరరావు భారతి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్