గజపతినగరం: కూరగాయల మార్కెట్ ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్

62చూసినవారు
గజపతినగరం: కూరగాయల మార్కెట్ ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్
గజపతినగరంలో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్ ను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. ఎంపీపీ బెల్లాన జ్ఞాన దీపిక, జడ్పిటిసి గార తౌడు, టిడిపి నేతలు గోపాలరాజు, శ్రీధర్, శ్రీదేవి, ప్రదీప్ కుమార్, జానకి, జనసేన నేతలు జగన్, త్రివేది ఈవో జనార్దనరావు, డి ఈ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్