పాక్ ఉగ్రవాద చర్యలను ఆపరేషన్ సింధూర్ ద్వారా తిప్పి కొట్టిన భారత సైనిక దళానికి ప్రతి ఒక్కరూ సెల్యూట్ చేయాలని శుక్రవారం గంట్యాడలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. పాక్ ఉగ్రవాద చర్యలను ఆపరేషన్ సింధు ద్వారా తిప్పికొట్టి భారత సైనిక దళం దేశానికే గర్వకారణంగా నిలిచిందన్నారు. భారతదేశానికి దేశ ప్రజలకు రక్షణ కల్పిస్తున్న భారత సైనిక దళానికి సెల్యూట్ చేయాలని పిలుపునిచ్చారు.