పల్లెల ప్రశాంతానికి ప్రజల సహకార అవసరమని విజయనగరం రూరల్ సీఐ శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం రాత్రి గంట్యాడ మండలంలోని పెనసాం, రామవరం, గొడియాడ గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎటువంటి విజయోత్సవాలు జరపరాదన్నారు. గంట్యాడ ఎస్. ఐ పాల్గొన్నారు.