పల్లెల ప్రశాంతానికి ప్రజల సహకారం

71చూసినవారు
పల్లెల ప్రశాంతానికి ప్రజల సహకారం
పల్లెల ప్రశాంతానికి ప్రజల సహకార అవసరమని విజయనగరం రూరల్ సీఐ శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం రాత్రి గంట్యాడ మండలంలోని పెనసాం, రామవరం, గొడియాడ గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎటువంటి విజయోత్సవాలు జరపరాదన్నారు. గంట్యాడ ఎస్. ఐ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్