పురిటిపెంటలో సుపరిపాలనలో తొలి అడుగు

5చూసినవారు
పురిటిపెంటలో సుపరిపాలనలో తొలి అడుగు
గజపతినగరం మండలంలోని పురిటిపెంట గ్రామంలో శనివారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏడాదిలో చేసిన, భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి ఇంటింటికి వెళ్లి వివరించారు. ఆండ్ర నీటిపారుదుల ప్రాజెక్ట్ చైర్మన్ కోడి సతీష్, మాజీ ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి, క్లస్టర్ ఇంచార్జ్ వైకుంఠం వెంకట ప్రదీప్ కుమార్, గొర్లె బంగారు నాయుడు గేదెల ఈశ్వరరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్