పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షలు

81చూసినవారు
పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షలు
రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 1వ తేదీ నుంచి పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షల కార్యక్రమంలో భాగంగా కురుపాం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో నేత్ర వైద్య సహాయకుడు రమేశ్ గురువారం పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమం రెండు నెలలు పాటు నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా అందత్వ నివారణ సంస్థ నేత్ర వైద్య అధికారి డా. జీరు నగేష్ రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్