కురుపాం: ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే

80చూసినవారు
కురుపాం: ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే
మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని వై. టి. సి (యూత్ ట్రైనింగ్ సెంటర్)లో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమంను శుక్రవారం ఎమ్మెల్యే టి జగదీశ్వరి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాటలు ఆడుతూ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది అని స్వయం ఉపాధి ద్వారా కల్పిస్తున్న ఇటువంటి శిక్షణలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలిఅన్నారు.

సంబంధిత పోస్ట్