లోకేష్ ని కలిసిన కురుపాం ఎమ్మెల్యే

57చూసినవారు
లోకేష్ ని కలిసిన కురుపాం ఎమ్మెల్యే
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తన కుటుంబ సభ్యులతో కలిశారు. సోమవారం అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిసిన ఆమె నియోజకవర్గంలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల సమయంలో నియోజకర్గకంలోని నాయకుల పనితీరు, ఓటింగ్ సరళిని ఆయనకు వివరించినట్లు సమాచారం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్