కురుపాం: మృతుని కుటుంబీకులు రోడ్డుపై నిరసన

52చూసినవారు
కురుపాం: మృతుని కుటుంబీకులు రోడ్డుపై నిరసన
కొమరాడ మండలం గుమడ గ్రామ సమీపంలో అంతరాష్ట్ర రహదారి పైన బుధవారం లారీ ఢీకొని గుమడ గ్రామానికి చెందిన దేవుపల్లి భాస్కరరావు(30) అక్కడికక్కడే మృతి చెందిన విషయం విధితమే. మృతుడు బంధువులు భారీగా రహదారిపై వచ్చి రాస్తారోకో చేపట్టారు. ఎస్సై నీలకంఠం తన సిబ్బందితో సంఘటన స్థలానికి వచ్చి కుటుంబ సభ్యులతో బంధువులతో గ్రామ పెద్దలతో చర్చించి, ఆ ప్రాంతంలో బందోబస్తు నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్