పార్వతీపురం ఎమ్మెల్యేతో భేటీ
By Lathik 76చూసినవారుపార్వతీపురం ఎమ్మెల్యే బోనేల విజయ్ చంద్రని పార్టీ కార్యాలయంలో కురుపాం నియోజకవర్గ ఐటి కోఆర్డినేటర్ ఎల్. రంజిత్ కుమార్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేగా అధిక మెజార్టీతో గెలుపొందిన ఆయనకు అభినందనలు తెలియజేశారు. పార్వతీపురం జిల్లాలో ఇండస్ట్రీస్ వచ్చినట్లుగా చూడాలని ఎమ్మెల్యేని కోరారు.