పార్వతీపురం: మే మాసంతానికి గృహ లక్ష్యాలు పూర్తి కావాలి

77చూసినవారు
పార్వతీపురం: మే మాసంతానికి గృహ లక్ష్యాలు పూర్తి కావాలి
మే మాసంతానికి గృహ నిర్మాణ లక్ష్యాలు పూర్తి కావాలని మన్యం జిల్లా ఇన్ ఛార్జ్ కలెక్టర్ ఎస్ ఎస్ శోబిక స్పష్టం చేశారు. వివిధ శాఖల పనుల ప్రగతిని శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇన్ ఛార్జ్ జిల్లా కలెక్టర్ సమీక్షించారు. లక్ష్యాల మేరకు గృహ నిర్మాణం పూర్తి కావాలన్నారు. గృహ నిర్మాణ దశలు త్వరగా మారుటకు సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు.

సంబంధిత పోస్ట్