నాడు నేడు పనులు కొనసాగించాలి

51చూసినవారు
ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పనకు గత ప్రభుత్వం అమలు చేసిన నాడు-నేడు పనులు కొనసాగించాలని సీఐటీయూ జిల్లా సభ్యులు కొల్లి సాంబమూర్తి కోరారు. ఆదివారం కొమరాడలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం హయంలో మంజూరైన అభివృద్ధి పనులు కొనసాగించాలని, అలాగే ప్రధానోపాధ్యాయులకు రావలసిన బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం నాయకులు ఉపేంద్ర పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్