భోగాపురం: కుటుంబ కలహాలతో ఓ మహిళ ఉరివేసుకొని ఆత్మహత్య

84చూసినవారు
భోగాపురం: కుటుంబ కలహాలతో ఓ మహిళ ఉరివేసుకొని ఆత్మహత్య
కుటుంబ కలహాలతో ఓ మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భోగాపురం మండలం లింగాలవలసలో బుధవారం చోటు చేసుకుంది. కనకల మధులక్ష్మి అదే గ్రామానికి చెందిన వేరొక వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. కుటుంబ కలహాలు నేపథ్యంలో బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వీరికి ఓ పాప ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్