డెంకాడ: జనసేన పార్టీలోకి భారీ చేరికలు

75చూసినవారు
డెంకాడ: జనసేన పార్టీలోకి భారీ చేరికలు
డెంకాడ మండలంలో జనసేన పార్టీలోకి బుధవారం అధిక సంఖ్యలో ప్రజలు చేరారు. సింగవరం గ్రామానికి చెందిన పలువురు కుటుంబాల ప్రజలు ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ఆధ్వర్యంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ సర్పంచ్ గురునాథరావు ఆధ్వర్యంలో ప్రజలు వైసీపీని వీడి జనసేన లో చేరారు. వీరిని ఎమ్మెల్యే నాగ మాధవి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువాలు మెడలో వేశారు. కూటమి ప్రభుత్వ బలోపేతానికి కృషి చేయాలని ఆమె కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్