సీతంపేట ఐటీడీఏ పరిధిలో సుమారు 5 వేల ఎకరాల్లో పైనాపిల్ పంటను గిరిజనులు సాగు చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి సరైన గిట్టుబాటు ధర నిర్ణయించలేదని రైతుల సోమవారం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్క రాష్ట్రాలకు ఎక్కువగా ఎగుమతి చేయడం జరుగుతుంది. ఈ పంట సాగు ద్వారా 6 వేల మందికి పైగా రైతులు ఆధారపడి ఉన్నారు. సరైన రేటు నిర్ణయించి తమకు న్యాయం చేయాలని పైనాపిల్ రైతులు అధికారులను కోరుతున్నారు.