విద్యార్థులకు వాటర్ బాటిళ్లు పంపిణీ

72చూసినవారు
విద్యార్థులకు వాటర్ బాటిళ్లు పంపిణీ
వీరఘట్టం మండలం గంగంపేట ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న 100 కి పైగా విద్యార్థులకు బివివిఎస్ నారాయణరావు, స్వరూపరాణి దంపతులు ఆదివారం ఉచితంగా వాటర్ బాటిల్ పంపిణీ చేశారు. పరిసరాలు పర్యావరణం పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. భాస్కరరావు, వ్యాయామ ఉపాధ్యాయులు వీఏ భాస్కరరావు, రవికుమార్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్