పాలకొండ నియోజకవర్గంలో వైసీపీని ఓడించడమే తమ లక్ష్యమని జనసేన నాయకురాలు పడాల భూదేవి అన్నారు. గురువారం పాలకొండ డివిజన్ కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. పాలకొండ నియోజకవర్గ ప్రజలందరూ వైసీపీని ఓడించాలనే నినాదంతో ఉన్నారని అన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.