కలెక్టర్ కు సమస్యలు వివరించిన పాలకొండ ఎమ్మెల్యే

50చూసినవారు
కలెక్టర్ కు సమస్యలు వివరించిన పాలకొండ ఎమ్మెల్యే
పాలకొండ నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మన్యం జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. పాలకొండ నియోజకవర్గంలో మారుమూల గ్రామాల వ్యవసాయ క్షేత్రాలకు సాగునీరు అందించాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా గురువారం కోరారు. అలాగే జంగిల్ క్లియరెన్స్ పనులను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా. ఆయన సానుకూలంగా స్పందించారని అన్నారు. మండల టీడీపీ అధ్యక్షులు గంట సంతోష్, కూటమి నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్