పరిశుభ్రతే భవితకు పునాది

74చూసినవారు
పరిశుభ్రతే భవితకు పునాది
పరిశుభ్రతే భవితకు పునాధని మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ అన్నారు. మనతో పాటు మన చుట్టూ ప్రక్కల కూడా శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. శనివారం పార్వతీపురం మండలం ఉన్న గ్రామ ల వీధుల్లో, వార్డులో, కాలువల్లో చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకునే భాద్యత అందరిపైనా ఉందన్నారు. ప్లాస్టిక్ వాడకం ఎక్కువగా ఉందని, వాటి వాడకంవల్ల రుగ్మతలు వచ్చే అవకాశం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్